

अनुभव एक मूल्यवान क्षमता है। यह एक व्यक्ति के जीवन में जगह लेती है और प्रत्येक अनुभव से अद्भुत अनुभव उत्पन्न होता है। अनुभव का अन्य शब्द संभावना है। यह एक व्यक्ति की प्रत्येक कार्यवाही को समझने और हमेशा नए आयोजनों और समारोहों का उत्पादन करने में मदद करती है। यह एक अभिज्ञ व्यक्ति को नए समस्याओं और विचारों का हल करने में मदद करता है।
आर्टिफिशियल इंटेलिजेंस जानकारी प्रौद्योगिकी के माध्यम से समर्थित किया जाता है। यह क्षेत्र आफ्टोमेशन, आइटम ट्रैकिंग, सॉफ्टवेयर टेस्टिंग, डेटा मैनेजमेंट और बुनियादी विश्लेषण आदि के लिए उपयोग किया जाता है। इसके अलावा, यह उपयोगकर्ता अनुभव सुधारने और सुविधाओं को प्रदान करने के लिए आवश्यक है। यह आपको अपने डेटाबेस और आप्शन की गुणवत्ता को सुधारने के लिए सहायता करता है। इसका उपयोग आपको आपके सामाजिक मीडिया और वेब साइटों पर अपने उपयोगकर्ताओं के लिए अच्छी तरह से उपयोगकर्ता अनुभव प्रदान करने में आपकी मदद करेगा।
आज के दौर में, 'एआई' (Artificial Intelligence) और सच्चे आर्टिफिशियल इंटेलिजेंस (Real Artificial Intelligence) का उपयोग और विकास कर रहा है। इन दोनों के बीच क्या अंतर है? 'एआई' का उपयोग हुआ करता है ताकि किसी सॉफ्टवेयर या गोलियाँ को प्रोग्राम करने या कार्य करने के लिए इंजन को बदल दिया जा सके। सच्चे आर्टिफिशियल इंटेलिजेंस में, आने वाले समय में जैसे ही संभावित कार्य होता है तो यह इंजन शुरू होता है ताकि वो आपकी आवश्यकताओं को पूरा कर सके।
दसवीं सदी में, वायरलेस टेक्नोलॉजी में बहुत सारे बदलावों के रूप में प्रगति आई है। इनमें से कुछ महत्वपूर्ण बदलाव निम्नलिखित हैं: स्मार्टफोन के आविष्कार, इंटरनेट, सोशल मीडिया, ओएस, क्रूर आईटी, मैक्सिमोड। ये सब वायरलेस टेक्नोलॉजी को अभी और अधिक उन्नत करने में मदद कर रहे हैं।
టిక్టాక్.. ఇప్పుడు ఎవరికి అడిగినా ఈ యాప్ గురించి టకీమని చెప్పేస్తారు. ఈ యాప్ గురించి తెలియనివారు ఉండరేమో అంటే అతియోశక్తికాదు. ప్రస్తుతం నెటిజన్లకు అందుబాటులో ఉన్న అనేక సోషల్ మీడియా యాప్లలో టిక్టాక్కు ఎంత ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలు మొదలు.. పండు ముసలి సైతం ఈ యాప్ ద్వారా వీడియోలు…
Read More
దేశంలోని 17 మంది మానవ హక్కుల కార్యకర్తలు, దళిత కార్యకర్తలు, జర్నలిస్టుల ‘వాట్సాప్’ ఖాతాలపై ఇజ్రాయెల్లోని ‘ఎన్ఎస్ఓ’ టెక్నాలజీ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ‘పెగాసస్’ సాఫ్ట్వేర్తో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిఘా కొనసాగిస్తున్నారనే విషయం గురువారం వెలుగులోకి రావడం అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒక్క వాట్సాప్ సందేశాలను మాత్రమే తస్కరించడం లేదు. వాట్సాప్ ఫోన్…
Read More
గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళలకు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా స్కిల్స్ ఆన్ వీల్స్ పేరుతో నైపుణ్య రథాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. గురువారం తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయం దగ్గర సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఎంట్రప్రెన్యూర్షిప్…
Read More
మొబైల్ ఫోన్దిగ్గజం శాంసంగ్ మరో నూతన మడతబెట్టే ఫోన్ను ఆవిష్కరించనుంది. గెలాక్సీపోల్డ్ పేరుతో మడతబెట్టే ఫోనును మార్కెట్లోకి తీసుకువచ్చిన శాంసంగ్ రెండవ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. హువావే, మోటరోలా కూడా త్వరలో మడతబెట్టే ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సరికొత్త మోడల్ను విడదుల చేయనున్నామని శాంసంగ్ డెవలపర్స్ సదస్సులో కంపెనీ ప్రకటించింది.…
Read More
ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ నోకియా.. భారత కన్సూమర్ డ్యూరబుల్స్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్తో కలిసి త్వరలోనే స్మార్ట్ టీవీలను ఇక్కడి మార్కెట్లో విడుదలచేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరినట్లు వెల్లడించింది. భారత వినియోగదారులకు తగిన విధంగా నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టీవీల తయారీ,…
Read More
టెక్నాలజీ వినియోగంలో అమెరికాను అధిగమించే క్రమంలో చైనా తాజాగా 5జీ టెలికం సేవలు ప్రారంభించింది. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు గురువారం ఈ సర్వీసులు ప్రారంభించాయి. బీజింగ్, షాంఘై తదితర 50 నగరాల్లో తమ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని చైనా మొబైల్ సంస్థ వెల్లడించింది. ప్యాకేజీలు నెలకు 128 యువాన్ల నుంచి (18…
Read More
ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసి గూఢచర్యం నెరిపిన వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ స్పైవేర్ పెగాసస్ ద్వారా ఆయా వ్యక్తుల వాట్సాప్ ఖాతాల్లో ఎలాంటి సమాచారం మార్పిడి అవుతుందో నిఘా పెట్టారని ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ సంస్థ తాజాగా సంచలన విషయాలు…
Read More
లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ తాజాగా మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియాలతో పాటు మిగతా టెల్కోల మొత్తం పాత బకాయిలు (సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) మాఫీ చేసేయాలని కోరింది. అలా…
Read More
ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తమ ప్రీ–పెయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. భారతి యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్తో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సోమవారం కొత్తగా ప్రకటించిన…
Read More
యూజర్ల వివరాల గోప్యతకు సంబంధించి మెసేజింగ్ యాప్.. వాట్సాప్ కొత్త అప్డేట్ ప్రవేశపెట్టింది. దీనితో యూజరు అనుమతించిన వారు తప్ప మిగతావారెవరు సదరు యూజరు అనుమతి లేకుండా వారి పేర్లను గ్రూప్స్లో చేర్చే వీలుండదు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం యాప్లో ఉన్న ’నోబడీ’ ఆప్షన్ స్థానంలో ’మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ అనే ఆప్షన్ను వాట్సాప్ ప్రవేశపెట్టింది.…
Read More