

దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని మరింత విస్తృతం చేయాలని, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది . అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నా భారత ఆర్ధిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నా యని పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)/ విదేశీ మారక నిల్వలు దండిగా ఉన్నాయంటూ, వీటిని తమ ఆర్ధిక రంగ బలానికి…
Read More
అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా తార్నాక నుంచి నాగోల్ మెట్రో కారిడార్ వరకు సైన్స్ కారిడార్ ఏర్పాటు వచ్చే నెల 5 వ తేదీ నుంచి కోలకత్తా లో జరగనున్న అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా తార్నాక నుంచి నాగోల్ మెట్రో కారిడార్ వరకు సైన్స్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సి.డి.ఎఫ్.డి డైరెక్టర్ దేబశిష్…
Read More
ఆంధ్ర రాష్ట్రంలో ఇక ఆధార్ సేవలు మరింత సులభం మొదటి ఆధార్ సేవా కేంద్రం లబ్బీపేట, విజయవాడ లో ప్రారంభం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ద్వారా నిర్వహించబడుచున్న మొట్టమొదటి ఆధార్ సేవా కేంద్రం లబ్బీపేట, విజయవాడ లో పని చేయుట ప్రారంభించినది (చిరునామా: 39-10-7, మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎదురుగా, లబ్బీపేట, విజయవాడ-520 002). ఈ…
Read More
ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు యువతలో ఉన్న సెల్పీ పిచ్చిన బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. భారీ సెల్పీ కెమెరా, బ్యూటీ మోడ్, ఫేస్ ఫిల్టర్స్, టైమ్ లాప్స్, బోతీ వంటి ప్రీ-లోడెడ్ కెమెరా ఆప్షన్లతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరో కొత్త ఫీచర్ యూత్ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. దాని పేరే స్లోఫీ. అంటే స్లో మోషన్ సెల్ఫీ అన్నమాట. అమెరికా…
Read More
ఫేస్బుక్ను తమ ప్లాట్ఫామ్లలో వినియోగించే పదుల వేల యాప్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్. లక్షల మంది ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చిన తర్వాత గతేడాది నుంచి సమాచార గోప్యతపై సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే భద్రతా ప్రమాణాలపై అనుమానాలున్న కారణంగా ఫేస్బుక్ను…
Read More
రొబొటిక్, మెకట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు హైఎండ్ శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఏపీఎస్ఎస్ డీసీ జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ తో ఒప్పందం చేసుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు. దేశంలోనే తొలిసారిగా రొబోటిక్ విభాగంలో జర్మన్ సంస్థతో కలిసి శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని…
Read More
కంప్యూటర్ మీటలు, స్మార్ట్ఫోన్ల మీదే కాలక్షేపం చేస్తున్న ఆధునిక యువత తెలిసో, తెలియకో కష్టాలపాలవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరగడంతో అదే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెచ్చుమీరుతోంది. సోషల్ మీడియా వినియోగం విస్తరిస్తున్న నేపథ్యంలో ఎవరికివారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.…
Read More
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్లో మన పంపించే మెసేజ్లో వాటంతట అవే డిలీట్ అయ్యేలా ఒక కొత్త ఆప్షన్ను పరిశీలిస్తోంది. ఇప్పటికే మనం పంపిన మెసేజ్ను ఒక నిర్ణీత సమయంలోపు డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై…
Read More
వార్షిక వడ్డీ రేటు 36 శాతం అంతకంటే ఎక్కువగా ఉన్న ప్రిడేటరీ లోన్ యాప్స్ను గూగుల్ తొలగించింది. వీటిని వినియోగదారుల భద్రత రీత్యా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో తీసుకొచ్చిన ఎక్స్పాండెడ్ ఫైనాన్షియల్ పాలసీ కింద వీటిని తొలగించినట్లు గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ చర్య చట్టబద్ధంగా నడుపుతున్న వారిపై తీవ్ర…
Read More
స్వీడన్కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్ 5జీ లైవ్ వీడియో కాల్ను తొలిసారిగా భారత్లో ప్రదర్శించింది. ఇది భారత్లో తొలి 5జీ వీడియో కాల్ అని, క్వాల్కామ్ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్ హెడ్(సౌత్ ఈస్ట్ ఏషియా, ఓషియానియా, ఇండియా) నున్జో మిర్టిల్లో చెప్పారు. 5జీ సర్వీస్లు మిల్లీమీటర్వేవ్ (ఎమ్ఎమ్వేవ్–28 గిగాహెట్జ్, 38 గిగాహెట్జ్ స్పెక్ట్రమ్…
Read More